నారద వర్తమాన సమాచారం
భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు…
జగ్గయ్యపేట
పోలీస్ వారికి రాబడిన సమాచారంతో నందిగామ ఏసీపి తిలక్ ఆద్వర్యంలో భీమవరం టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టిన పోలీసులు
టోల్ ప్లాజా వద్ద
పోలీసులు నిఘా తో తిరిగి విజయవాడ వైపు వెళ్ళిన కారు..
విజయవాడ నుండి హైద్రాబాద్ వైపు ప్రయాణిస్తున్న కార్..
వేగంగా కారు తిప్పడం తో అనుమానించి కార్ ను చేజ్ చేసిన పోలీసులు..
గౌరవరం సమీపంలోని పొలాల్లో కార్ ను వదిలి పరారైయిన దుండగులు..
కార్ డిక్కీ తెరచి చూడగా గంజాయని గుర్తించిన పోలీసులు..
కార్ డిక్కీలో సుమారుగా 70 కిలోల గంజాయి ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం ..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.