నారద వర్తమాన సమాచారం
యలమంద గ్రామం చిన్న తురకపాలెం లో పర్యటించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్
నరసరావుపేట
గురువారం పల్నాడు జిల్లా లెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు యలమంద గ్రామం చిన తురక పాలెంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన అక్కడి గొనె సంచుల తయారి దారుల చిన్న తరహా పరిశ్రమలను పరిశీలించి వాటి స్థితిగతులు, ఎప్పటి నుండి గొనె సంచులు తయారు చేస్తున్నారు తదితర వివరాలు గురించి అక్కడి వారని అడిగి వివరాలు సేకరించారు. అదేవిధముగా గొనె సంచుల తయారికి మిషన్లు ఏర్పాటుకు గ్రూపులుగా ఏర్పడితే 10 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించే విధముగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఆకర్యక్రమములో రెవిన్యూ డివిజినల్ అధికారి మాదవీలత, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి బాలూ నాయక్,యల్.డి.యం. రాం ప్రసాద్, నైపుణ్యాభి వృద్ధి శాఖాధికారి తమ్మాజీరావు, మండల రెవిన్యూ అధికారి వేణుగోపాల్, వివధ శాఖల అధికారులు పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.