నారద వర్తమాన సమాచారం
కోటప్పకొండ తిరునాళ్ల పనులను పరిశీలించిన రెవెన్యూ (దేవాదాయ) సెక్రటరీ వినయ్ చంద్
నరసరావు పేట,
శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (దేవాదాయ) సెక్రటరీ వినయ్ చంద్ కోటప్ప కొండను సందర్శించి తిరునాళ్ల నిర్వహణ పనులను పర్యవేక్షించారు.
స్వామి వారి ప్రసాదం తయారీ పోటు, క్యూ లైన్లు పరిశీలించారు. భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కోటప్పకొండ దేవాలయం ఈవో చంద్రశేఖర్ రావు , నరసరావు పేట ఆర్డీవో మధులత, డీఎంహెచ్ఓ రవి, డీపీఓ విజయ భాస్కర్ రెడ్డి, తహశీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.