నారద వర్తమాన సమాచారం
నరసరావు పేట
స్థానిక ఎస్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి వితరణ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, డీఆర్వో & అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మురళి.
ఎల్లుండి నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగు కోసం సామాగ్రి వితరణ చేయబడుతుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.