నారద వర్తమాన సమాచారం
దుర్గి మండలంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా నెలవారి పింఛన్ల పథకంలో భాగంగా మంగళవారం ఉదయం పలనాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు దుర్గి మండలంలో పర్యటించి స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి గబ్రు నాయక్, మండల రెవెన్యూ అధికారి ఫణి కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు……
Discover more from
Subscribe to get the latest posts sent to your email.