నారద వర్తమాన సమాచారం
ప్రజల సమస్యలను సత్వర పరిష్కారం కొరకు ప్రజా దర్బార్ నిర్వహించిన పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్
ప్రజల సమస్యలను సత్వర పరిష్కారం కోసం ప్రజా దర్బారు( గ్రీవెన్స్) నిర్వహిస్తున్నట్లు పెదకూరపాడు శాసనసభ్యులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెదకూరపాడు పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ బంగ్లాలో నేడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రజా దర్బార్ కు హాజరు కావాలని ఆయన కోరారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.