Friday, January 16, 2026

మే 2న అమరావతిలో పీఎం మోదీ పర్యటన

నారదా వర్తమాన సమాచారం

మే 2న అమరావతిలో పీఎం మోదీ పర్యటన

  • రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం
  • సాయంత్రం 4 గంటలకు ప్రారంభం

_ భారీ ఏర్పాట్లు:

  • 5 లక్షల మంది హాజరు అంచనా
  • ప్రధాన వేదిక వద్ద 50,000 కూర్చునే ఏర్పాట్లు
  • 1 లక్ష మంది రోడ్లపై నిలబడి స్వాగతం
  • మిగిలిన వారు ఇతర ప్రదేశాల నుంచి వీక్షణ
  • 9 ప్రధాన రహదారులు ప్రజలకు, వీఐపీలకు
  • భద్రత కోసం SPG పర్యవేక్షణ
  • 250 ఎకరాల్లో ఏర్పాట్లు
  • వేదికల కోసం 28 ఎకరాలు
  • ప్రజల కోసం టెంట్ల ఏర్పాటు 40 ఎకరాల్లో (2.4 లక్షల సీటింగ్)
  • వీఐపీ పార్కింగ్‌కు 10 ఎకరాలు
  • హెలీప్యాడ్లు 4 (రైతుల లేఔట్‌లో కొత్త హెలీప్యాడ్)

_ వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ టెంట్లు

  • రైతులు, మహిళలు పూల వర్షంతో ప్రధానికి స్వాగతం

ఏప్రిల్ 28 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version