నారద వర్తమాన సమాచారం
2024 అండ్ 2025 విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కుల సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతుల దరఖాస్తు ఆహ్వానం
2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు లో 550. మార్కులు. ఇంటర్ లో 900. మార్కులు సాధించిన ఉమ్మడిప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు. త్వరలో ప్రోత్సాహ బహుమతులు అందించి అభినందన కార్యక్రమం జరపుటకు గాను ఈమార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు అందరూ.ఆయా మండల సంఘ అధ్యక్షుని ద్వారా. మార్కు లిస్టులతో దరఖాస్తులను విశ్వబ్రాహ్మణల విద్యాభివృద్ధి కమిటీ కన్వీనర్ అద్దంకి అజయ్ కుమార్ 9949944812కి. 30/4/2025 నాటికి దరఖాస్తులు పంపించవలెను అని
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం
అధ్యక్షులు
చెన్నుపల్లి శ్రీనివాసాచారి ప్రకటనలో తెలియపరిచినారు
9989646368.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.