నారద వర్తమాన సమాచారం
ఇవాళ సీసీఎస్తో ప్రధాని మోదీ కీలక భేటీ
మే 07
ఇవాళ సీసీఎస్తో ప్రధాని మోదీ కీలక భేటీ
పాకిస్థాన్పై భారత ఆర్మీ మెరుపు దాడి నేపథ్యంలో బుధవారం ఉదయం ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS) మీటింగ్ జరగనుంది. ఆపరేషన్ సింధూర్, పాక్ ప్రతిదాడులు, యుద్ధ సన్నద్ధతపై చర్చించే ఛాన్స్ ఉంది. అనంతరం కేంద్ర కేబినెట్ కమిటీ భేటీ కానుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి కూడా పిలుపునివ్వనున్నట్లు సమాచారం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.