నారద వర్తమాన సమాచారం
మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలంటే?
మృగశిర కార్తె రోజు చాలా మంది చేపలు తింటుంటారు. దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మృగశిర కార్తెలో రుతుపవనాల రాకతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో జలుబు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులు వస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు, విటమిన్ డి, ప్రొటీన్లు, ఐరన్, జింక్, అయోడిన్ వంటి లవణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
*నేడు మృగశిర కార్తె
Discover more from
Subscribe to get the latest posts sent to your email.