నారద వర్తమాన సమాచారం
నూతన కమిషనర్ ని కలిసిన ఏ పీ ఈ ఆర్ యు పల్నాడు జిల్లా కమిటీ
పిడుగురాళ్ల :-
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇరువురి శ్రీనివాసులు.
పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువురి శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలతో సత్కరించిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ..
జిల్లా వైస్ ప్రెసిడెంట్ వాసి మళ్ళ లక్ష్మణరావు. జిల్లా జనరల్ సెక్రెటరీ పొన్నెకంటి శ్రీనివాసాచారి.
జిల్లా ఈ సీ మెంబర్ రామ గణేష్.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, పౌర సేవలను పర్యవేక్షించి అలాగే నగర అభివృద్ధికి ప్రణాళికలు వేస్తాను అన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.