నారద వర్తమాన సమాచారం
బెట్టింగ్ యాప్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ
హీరో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి, యాంకర్ శ్యామల, యూట్యూబర్లు హర్షా సాయి, బయ్య సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన ఈడీ
హైదరాబాద్–సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా, పీఎంఎల్ఏ కింద వీరిని విచారించనున్న ఈడీ
సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, బెట్టింగ్ కంపెనీలపై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.