Friday, July 18, 2025

జగన్‌ నేరపూరిత వ్యాఖ్యలను ప్రజలు క్షమించరు: యనమల

నారద వర్తమాన సమాచారం

జగన్‌ నేరపూరిత వ్యాఖ్యలను ప్రజలు క్షమించరు: యనమల

జగన్‌ నేరపూరిత వ్యాఖ్యలను ప్రజలు క్షమించరు: యనమల
ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ చేసే నేరపూరిత వ్యాఖ్యలు, ఆయన కక్ష తీర్చుకునే స్వభావాన్ని ప్రజలు క్షమించరని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గురువారం తునిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్‌ వైఖరి దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంకా ధ్వంసం చేస్తాననేలా జగన్ తీరు ఉందని విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు చేసిన ధ్వంసం.. మళ్లీ చేస్తానంటే స్వాగతించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని యనమల చెప్పారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version