నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట బైపాస్ రోడ్డు నిర్మాణం కు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపుకు కృషి చేస్తాం కలెక్టర్ పి. అరుణ్ బాబు
స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జాతీయ రహదారి 167A నరసరావు పేట బైపాస్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులతో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సమావేశం నిర్వహించారు.
జాతీయ రహదారి నిర్మాణం విషయంలో సానుకూలంగా ఉంటూ భూములు ఇచ్చిన రైతులకు చట్టపరిధిలో సంతృప్తకరమైన పరిహారం చెల్లించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో మురళి, ఆర్డీవో మధులత తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.