నారద వర్తమాన సమాచారం
8/11/2025 న శనివారం దాచేపల్లిలో పవర్ కట్.
పల్నాడు:
దాచేపల్లి టౌన్ పరిధిలోని నడికుడి సబ్ స్టేషన్ లో మర్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తుమ్మల. వీరేశ్వర రావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు, రైతు సోదరులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







