నారద వర్తమాన సమాచారం
మే ::15
రేపల్లె పట్టణంలోని జగనన్న కాలనీ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్య.
మొండెం నుండి తలను వేరు చేసి ఎత్తుకెళ్లిన నిందితులు.
రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామానికి చెందిన ఎర్రగళ్ల సుబ్బారావు (48) గా గుర్తింపు.
మృతుడు పలు కేసుల్లో ముద్దాయి, రౌడీ షీటర్.
హత్యకు పాల్పడిన వారు కూడా పలు కేసుల్లో ముద్దాయిలని, పలువురు మద్యం సేవించి ఏర్పడిన ఘర్షణలో హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారణ.
ఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి మురళి కృష్ణ, పట్టణ సీఐ నజీర్ బేగ్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.