నారద వర్తమాన సమాచారం
మాదాపూర్లో కారు బీభత్సం:ఒకరు మృతి
హైదరాబాద్
:మే 17
హైదరాబాద్లోని మాదా పూర్లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అతివేగంతో దూసుకొచ్చి కారు రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది.
దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెంద గా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రుడని దవాఖానకు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తు న్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.