మృతుని కుటుంబానికి ఆర్థికచేయుత
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మండలంలోని గౌస్ కొండ గ్రామానికి చెందిన కొయ్యడ నర్సింహా అనే యువకుడు గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. దాంతో ఆదివారం పోచంపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలకు చెందిన 2001 2002 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు మృతుని కుటుంబానికి రూ.67 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, మదన్మోహన్, అక్బర్, సత్యనారాయణ, ప్రకాష్, భాను, మహేష్, ప్రవీణ్, పాండు, బాబు, బాలాజీ, యాదవ్, వెంకటేష్, సుధాకర్, రవి, శేఖర్, కుమార్, సాయికృష్ణ, అర్జున్, బాల నరసింహ, లింగ స్వామి, గణేష్, కృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.