నారద వర్తమాన సమాచారం
జూన్ :14
పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..
పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..
పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే?
- వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ ఐ వి బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)
దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)
- కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000
కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)
- మంచానికి పరిమితమైనవారికి ₹15,000 (గతంలో ₹5వేలు).
Discover more from
Subscribe to get the latest posts sent to your email.