నారద వర్తమాన సమాచారం
అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డాగా బీరవల్లిపాయ
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామ శివారుల్లో అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారు.
మండల అధికారుల బదిలీల్లో
కారణంగా మట్టి అక్రమార్కుల వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రతిరోజు ఇక్కడ నుంచి ట్రాక్టర్లు, టిప్పర్లులో మట్టిని తరలిస్తూ వేలాది రూపాయలు ఆదాయమును గడిస్తున్నారు.
ఈ మార్గంలో మట్టిని తరలించేందుకు మార్గం లేకపోవడంతో పంట పొలాల మీదుగా టాక్టర్లు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నారు
దీంతో ఆ ప్రాంతం రైతులు తాము పండించిన పంటల పై దుమ్ము ధూళి చేరి పంటలు నాశనం అవుతున్నాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు ..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.