నారద వర్తమాన సమాచారం
ఏపీలో రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్
ఏపీలో రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు ని ప్రభుత్వం రాయితీ పై అందించనుంది.
దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది.
బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ. 150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది.
వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.