నారదా వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పేకాట స్థావరంపై దాడి – 9 మంది వ్యక్తులు అరెస్టు, రూ.72,100/- నగదు సీజ్.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం 12.50నిమిషాలకు నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంగుంట్ల గ్రామం లోని శ్రీ లక్ష్మి విజయ పార్కింగ్ రూంలో పేకాట ఆడుతున్న వారిని తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించిన నరసరావు పేట రూరల్ ఎస్సై కిషోర్
పేకాట ఆదుచున్న 9మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 72,100/ నగదు స్వాధీనం చేసుకోవడం జరిగినది.
నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎస్పీ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.