నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో
పల్నాడు జిల్లా విలేకరుల పై జరుగుతున్న దాడుల అక్రమ కేసుల పై ఈరోజు నర్సరావుపేట లో డీఎస్పీ ఆఫీస్ లో డీఎస్పీ కె.నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ యజ్ఞ నారాయణ,వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నాగసాయి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసా చారి , గౌరవాధ్యక్షులు పి. నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ కృష్ణ, ఈసీ నెంబర్ గౌస్, మరియు ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.