నారద వర్తమాన సమాచారం
ఏపి అసెంబ్లీలో కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ
ఛైర్మన్లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన స్పీకర్.
పీఏసీ, పీయూసీ, అంచనాల కమిటీల ఛైర్మన్లను నియమిస్తూ నోటిఫికేషన్.
ప్రభుత్వ ఖాతాల సంఘం ఛైర్మన్ గా భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు
ప్రభుత్వ అంచనాల సంఘం ఛైర్మనగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్ గా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.