నారద వర్తమాన సమాచారం
శ్రీవారి అన్నపరసాదంలో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన టిటిడి చైర్మన్
ఈరోజు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శెనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభంచిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ, అదనపు ఈఓ.
ముందుగా గారెలను స్వామి అమ్మవార్ల చిత్రపటాలు వద్ద ఉంచి పూజలు చేసిన చైర్మన్, అధికారులు.
అనంతరం భక్తులకు స్వయంగా వడలు వడ్డించిన చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.