సత్తెనపల్లి నియోజకవర్గం
మెరుగైన పాలన అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాటిని ప్రజలకు తెలియజేయాలి
ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలనుప్రజలకు వివరించాలి
తెలుగుదేశం పార్టీ సభ్యత్వపంపిణి కార్యక్రమం లో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా
నకరికల్లు మండలం నకరికల్లు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు .
మండల బూత్ ఇంచార్జ్ లకు మరియు నాయకులకు కార్యకర్తలకు.తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు. కన్నా లక్ష్మీనారాయణ
కుటుంబ సాధికార సారుదులను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి 60 మంది ఓటర్లకు ఒక సారథి ఉంటారని. వారికి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడంతో పాటు పార్టీ బలోపేతానికి కుటుంబ సాధికార సారధులు కృషి చేయాలన్నారు
కార్యక్రమం లో భాగంగా పంచాయతీ సిబ్బంది కి పవిత్ర రంజాన్ సందర్బంగా దుస్తులు పంపిణి చేసారు
ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక
ప్రార్థనలు నిర్వహించారు
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.