నారద వర్తమాన సమాచారం
ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త: వ్యాపారం కోసం భారీ రాయితీలు
లక్ష రూపాయల వరకు యూనిట్లకు సబ్సిడీ వివరాలు
యూనిట్ విలువ: ₹1,00,000 (రూ. లక్ష).
రాయితీ (సబ్సిడీ) : ₹35,000 (రూ. ముప్పై ఐదు వేలు).
బ్యాంకు రుణం : మిగిలిన ₹65,000 (రూ. అరవై ఐదు వేలు) బ్యాంకు రుణంగా లభిస్తుంది.
రూ. 2 లక్షల వరకు యూనిట్లకు సబ్సిడీ వివరాలు
యూనిట్ ఖర్చు: ₹2,00,000 (రూ. రెండు లక్షలు) వరకు.
ఉదాహరణ యూనిట్లు: రెండు ఆవులు, రెండు గేదెలు, గొర్రెలు, మేకలు, షెడ్ వంటివి.
రాయితీ (సబ్సిడీ) : ₹75,000 (రూ. డెభై ఐదు వేలు) రాయితీ వస్తుంది.
పెద్ద యూనిట్లకు రాయితీ వివరాలు
యూనిట్ ఖర్చు: ₹2,00,000 నుండి ₹10,00,000 (రూ. రెండు లక్షల నుండి పది లక్షల వరకు).
ఉదాహరణ యూనిట్లు:
బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ (₹2 లక్షల నుంచి ₹5 లక్షల వరకు)
వ్యవసాయ పరికరాలు (వరికోత యంత్రం, రోటావేటర్ వంటివి – ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు).
రాయితీ (సబ్సిడీ) : ₹1,35,000 (రూ. లక్షా ముప్పై ఐదు వేలు) రాయితీ అందజేస్తారు.
ప్రోత్సాహం అందిస్తున్న ఇతర వ్యాపారాలు
కిరాణా షాపులు
పచ్చళ్ల తయారీ
డెయిరీ ఫాం
సిమెంటు బ్రిక్స్ యూనిట్
ఐస్క్రీమ్ తయారీ, కారంపొడి తయారీ, తేనె తయారీ
గార్మెంట్స్, ఎంబ్రాయిడరీ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు, తదితరాలు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.