నారద వర్తమాన సమాచారం
రాష్ట్రంలో పది ప్రాంతాలను ‘సీ ప్లేన్’ వాటర్ ఏరో డ్రోములుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు:
అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపురం, ప్రకాశం బ్యారేజ్, ఋషికొండ, శ్రీశైలం, తిరుపతి.
పర్యాటక ప్రాంతాలకు ఇక వేగవంతమైన కనెక్టివిటీ!
రాజ్యసభలో ఎంపీ బీద మస్తాన్రావు ప్రశ్నకు సమాధానంగా వివరాలు వెల్లడించిన కేంద్ర పౌరవిమానాయన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







