నారద వర్తమాన సమాచారం
హనుమాన్ జయంతి సందర్భంగా మేదరి సంఘం వారి అన్నదాన కార్యక్రమం :
సత్తెనపల్లి పట్టణం మేదరి సంఘం రామాలయం నందు హనుమాన్ జయంతి సందర్భంగా 4000 మందికి అన్నదాన కార్యక్రమం. నిర్వహించడమైనది. స్వామివారికి దంపతులు పేటల మీద కూర్చొని ప్రత్యేక పూజలు, నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో మేదరి సంఘం పెద్దలు, యువకులు, మహిళలు, ఆంజనేయ స్వామి భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








