నారద వర్తమాన సమాచారం
ఐదవ రోజుకి చేరుకున్న తిరుమల బ్రహ్మోత్సవాలు …
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. నేడు ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో, సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గరుడ సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








