Saturday, July 12, 2025

మెహర్ నగర్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం..మొక్కలు నాటుతున్న అంగన్వాడి కార్యకర్తలు, ప్రజలు

మెహర్ నగర్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం


మొక్కలు నాటుతున్న అంగన్వాడి కార్యకర్తలు, ప్రజలు

నారద వర్తమాన సమాచారం

: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:

పర్యావరణ అన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఐసిడిసి సూపర్వైజర్లు పద్మ, శ్రీదేవి అన్నారు.
మండలంలోని మెహర్ నగర్ గ్రామంలో బుధవారం అంగన్వాడి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై గ్రామస్తులతో కలిస గ్రామంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారికి పర్యావరణ పై అవగాహన నిర్వహించడంతోపాటు ఇంకుడు గుంతలు ప్రతి ఇంట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, మంగ తదితరులు ఉన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version