నారద వర్తమాన సమాచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద నీటి మట్టం… సాయంత్రం 5 గంటల సమయానికి 41.9 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి…
43 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.