నారద వర్తమాన సమాచారంఇది కూటమి ప్రభుత్వ విజయం -: యరపతినేని:ది అమరావతి వాయిస్, పిడుగురాళ్ల:
వైసిపి పార్టీ గత ఐదేళ్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, రాజ్యాంగపరమైన రాజధానిని విధ్వంసం చేయాలని చూస్తే..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మన రాష్ట్ర పరువు నిలబెట్టుకునే విధంగా కేంద్రం నుంచి రూ.15వేల కోట్లు అమరావతికి తీసుకువచ్చారు..విధ్వంసకారులను ఎన్నుకుంటే ఎంత నష్టమో..
అభివృద్ధి కారుకుల్ని ఎన్నుకుంటే ఎంత ప్రయోజనం ప్రజలు ఎప్పటికప్పుడు గమనించాలి..అమరావతి రాజధానికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం..రాజధాని అమరావతి అభివృద్ధికి, పోలవరం నిర్మాణానికి హామీ.రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ.విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ లోని రోడ్లకు ప్రత్యేక సాయం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.