నారద వర్తమాన సమాచారం
రెండు నెలలపాటు ఒంటిమిట్ట రామయ్య గర్భాలయం మూసివేత
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి గర్భాలయాన్ని రెండు నెలలపాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ఆగమ అర్చకులు రాజేశ్ బట్టర్ తెలిపారు. గురువారం ఒంటిమిట్ట టీటీడీ పాలక భవనంలో పురావస్తు శాఖ వారితో టీటీడీ అధికారులు, అర్చకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయం మరమ్మతుల్లో భాగంగా……గర్భాలయం చేయాల్సిన కింద రాతి సప్పత మరియు విమాన గోపుర మర్మత్తులు బిన్నమయిన శిల్పాల పునర్నిర్మాణం ఎత్యాది పనుల నిమిత్తము బలాలయం చయ్యడం జరుగుతోందో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 2నెలలపాటు బాలాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలతో దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.