Monday, July 21, 2025

సత్తెనపల్లి పట్టణం మేదరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా  ప్రపంచ వెదురు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు:

నారద వర్తమాన సమాచారం

సత్తెనపల్లి పట్టణం మేదరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు:

సతైనపల్లి :-

ప్రపంచ వెదురు దినోత్సవమును సత్తెనపల్లి మేదరి సంఘం వారు జరిపినారు.
ముఖ్య అతిధులుగా
పల్నాడు జిల్లా అధ్యక్షులు జొరిగే వెంకట శ్రీనివాసరావు,
యడ్లపాడు సంఘ నాయకులు కొండా కృష్ణమూర్తి,
జిల్లా మహిళసంఘ అధ్యక్షురాలు పిల్లి పద్మావతి,
జిల్లా యువజనసంఘ అధ్యక్షులు
తుమ్మల వెంకటేష్ బాబు,
హాజరయి కేతేశ్వర స్వామి వారి చిత్ర పటoకు పూలమాల వేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
జిల్లా కమిటీ వారిని పట్టణ మేదరి మేదరి సంఘం వారు సన్మానించడం జరిగింది.
అనంతరం జిల్లా కమిటివారు కొత్తగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు తుమ్మల శ్యామ్ కుమార్ ని సన్మానించడం జరిగింది.
సత్తెనపల్లి పట్టణo
సెక్రటరీ జొరిగె.సుబ్బారావు, కోశాధికారి చందా. శేషగిరి, వైస్ ప్రెసిడెంట్ చందా. చిన్న బాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి,జొరిగే ఆంజనేయులు, పెద్దలు. తుమ్మల ఏడుకొండలు, తుమ్మల నాగప్రసాద్,జోరిగే. కోటేశ్వరరావు,తుమ్మల వెంకటేశ్వరరావు, సూదేపల్లి శ్యామ్, జొరిగే. ఏడుకొండలు, తుమ్మల. శ్రీపతి మరియు సంఘ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version