నారద వర్తమాన సమాచారం
విశ్వబ్రాహ్మలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. ప్రభుత్వాన్ని కోరిన చెన్నుపల్లి శ్రీనివాసచారి
మద్రాస్ ఉమ్మడి రాష్ట్రాల మాజీ MLC.విశ్వబ్రాహ్మణ జాతి వంశోద్ధారకుడు బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి జయంతి సందర్భంగా.ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లిశ్రీనివాసా చారి ఆఫీసులో బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి. జయంతి కార్యక్రమం నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ఆర్టిజన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొండముది బంగారు బాబు. హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రామ్మూర్తి రాజకీయంగా ఎదిగిన విధానం ఆదర్శంగా తీసుకొని విశ్వబ్రాహ్మణలు ఎదగాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కార్యదర్శిపొన్న పల్లి బ్రహ్మానందం . కార్పెంటర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్ను పల్లి కోటిలింగాచారి ఉద్యోగ సంఘ నాయకులు వడ్లమాని లక్ష్మీనారాయణ. బిజెపి పార్టీ నాయకులు బొగ్గవర వెంకటేశ్వర్లు. మాజీ సంఘ అధ్యక్షులు చండ్రపాటి చిరంజీవి. కార్పెంటర్ యూనియన్ సెక్రటరీ చోడ పూర్ణ చందర్రావు. భగవాన్ పవన్ మరియు సంగీయులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.