కుంభమేళాలో ఇప్పటికి వరకు 54.31 కోట్ల మంది స్నానాలు
ప్రయోగ రాజ్ :
144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు భక్తుల
తాకిడి కొనసాగుతూనే ఉంది. దేశ నలుమూలల నుంచి తరలి వస్తుండటంతో ప్రయాగ్ రాజ్ కిటకిటలాడుతోంది. నిన్న త్రివేణీ సంగమంలో 1.35 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 54.31 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ విచ్చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 26తో మహాకుంభమేళా ముగియనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.