నారద వర్తమాన సమాచారం
కారంపూడి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఎంట్రన్స్ పరీక్షలు సజావుగా జరిగాయి
కారంపూడి:-
పల్నాడు జిల్లా కారంపూడి లో
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో (డా.బి. ఆర్.అంబేద్కర్ గురుకులాలు ) 2025-26 విద్యా సంత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్ మొదటి సం. ప్రవేశాల కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏప్రిల్-13 వ తేదీ అనగా ఆదివారం సజావుగా జరిగింది ఏప్రిల్-13 వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 5 వ తరగతి విద్యార్థులకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్ష సజావుగా సాగాయి.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ విద్యాలయం డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం కారంపూడి
ప్రిన్సిపల్ వనపాల్ రెడ్డి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.