నారద వర్తమాన సమాచారం
డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం లో 31 వినతులు అందుకున్న మాచర్ల ఆర్టీసీ డిఎం…!
కర్నూలు బస్సు పునరుద్ధరణకు 31 వినతులు
మాచర్ల
మాచర్ల నుండి కర్నూలు బస్సును పునరుద్ధరించాలని 31 వినతులు అందినట్లు మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ బత్తుల వీరస్వామి తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ డిఎం ప్రోగ్రాంకు 33 మంది ప్రయాణికులు సమస్యలను తెలిపారన్నారు. అలానే మాచర్ల నుండి చిలకలూరిపేటకు ప్రతి రెండు గంటలకు ఒక ఎక్ ప్రెస్ ను కోరగా సిరిగిరిపాడు నుండి జిల్లా కేంద్రం నరసరావుపేటకు బస్సు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. సమస్యలను అధికారుల కు తెలియపరుస్తామని డిఎం తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.