నారద వర్తమన సమాచారం
13 న మాచర్ల డివిజన్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం.. జిల్లా కన్వీనర్ జానీ భాష
మాచర్ల డివిజన్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం జరుగుతుందని పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ జానీ బాషా తెలిపారు. 13 న శనివారం 3.30 ని. లకు గురజాల సెక్షన్ లో నూతన్ డివిజన్ బాడీ ఎన్నిక జరుగనుంది. మాచర్ల డివిజన్ పరిధిలోని తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం సభ్యులందరూ డివిజన్ బాడీ ఎన్నికలలో పాల్గొని కార్యక్రమం ను జయప్రదం చేయాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.