నారద వర్తమాన సమాచారం
“డా. ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందిచేలా ఆసుపత్రి యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల
డా” ఎన్టీఆర్ వైద్య సేవ-పల్నాడు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ డిసిప్లినరి కమిటి మీటింగ్ ది: 15.12.2025 న కలెక్టర్ ఆఫీస్, నరసరావుపేట నందు జరిగినది. ఈ మీటింగ్ నందు ఫిర్యాదులను డా. జి. చంద్ర శేఖర్ గారూ కలెక్టర్ కి మరియు కమిటి సభ్యులుకు వివరించారు . ఇందులో భాగంగా డబ్బులు వసూలు చేసిన హాస్పిటల్ కి జరిమానా విధించటం జరిగినది. ఇంకొకసారి ఇలాగా జరిగితే ఉపేక్షించేదిలేదు అని మందలించారు. డా” ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందిచేలా ఆసుపత్రి యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఈ మీటింగ్ కి డా. బి. రవి (DM&HO), శ్రీ డా. యం. ప్రసూనా (DCHS), డా. జి. చంద్ర శేఖర్ (డా. ఎన్టీఆర్ వైద్య సేవ, జిల్లా కో ఆర్డినేటర్, పల్నాడు) మరియు డా” ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది పాల్గొన్నారు, .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







