యదేచ్చగా కొనసాగుతున్న
మొరం అక్రమ రవాణ.
నిర్మల్
నారద వర్త మాన
సమాచారం
ప్రతినిది
యదేచ్చగా కొనసాగుతున్న మొరము అక్రమ రవాణా తరుగుతున్న గుట్టలు తారు రోడ్లపై పడుతున్న గుంతలు టెర్రస్ అశోక్ లేలాండ్ వెకిల్ తొ,ఇష్టా రీతిలో ఫ్లోక్ లైనర్ సహాయంతో ,గుట్టల నుండి మట్టి తవ్విపోస్తున్న
విధి నిర్వహణలో బాధ్యతలు తీసుకొని విధులు నిర్వహి స్తున్న రెవెన్యూ అధికారులకు ఈ దృశ్యాలు వారికి కనపడటం లేదా మరి ఇంత మొరం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకొని అధికారులను ఏమనాలి
మైనింగ్ విభాగం వారు మా పరిధిలోకి రాదని చెప్పుచుండగా రెవెన్యూ విభాగం వారు మా దగ్గర తగినంతగా సిబ్బంది లేరని చేతులెత్తేస్తున్న తీరును చూస్తే ఏమనుకోవాలి,
లక్ష్మణ్ చందా మండలం వడ్యాల్ గ్రామ శివారులో మొరం అక్రమంగా తరలించుకు పోతున్నారు, ప్రభుత్వ అధికారులు ప్రజల, వారి అవసరాలకు అనుమతిని ఇవ్వవలసినది కాని వారు
కాంట్రాక్టర్లకు ఏ విధంగా అనుమతిని ఇస్తున్నారు ఏ వెహికల్ దగ్గర కూడా రాయల్టీ పర్మిషన్ లేకుండా మొరం తీసుకువెళ్తున్నారు అయిన ప్రభుత్వ అధికారులు వారు అనుసరిస్తున్న తీరు ఎవరికి కొమ్ముకాస్తున్నారు ,
దీనిపై సంబంధిత శాఖ అధికారులు తక్షణమె చర్యలు తీసుకోవాలి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.