నారద వర్తమాన సమాచారం
రేపు విద్యుత్ బిల్లులు చెల్లింపుకు అవకాశం… విద్యుత్ శాఖ..
విద్యుత్ బిల్లులు చెల్లింపు కార్యాలయాలు ఆదివారం పనిచేయనున్నాయి.
దాచేపల్లి విద్యుత్ కార్యాలయాలలో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని డి .ఈ .ఈ. టి. వీరేశ్వర రావు ఏఈలు . బి. భగవాన్, డి. నాగేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







